ఆంధ్రప్రదేశ్లో రాజధాని అంశం బాగా హీటెక్కుతుంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని.. రైతులు మహాపాదయాత్ర చేపట్టారు. మరోవైపు ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా.. మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మూడు రాజధానులకు మద్దతు పెరుగుతోంది. దానిలో భాగంగా ప్రభుత్వం అక్టోబర్ 15న విశాఖ గర్జనకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి జగబర్దస్త్ ఫేమ్ అప్పారావు తన పూర్తి మద్దతు తెలిపారు. విశాఖ గర్జనకు మద్దతు ఇస్తున్నాను అన్నారు. విశాఖపట్నం కళాకారుడిగా […]
ఉదయం లేచిన దగ్గర నుండి కొంచెం సమయం దొరికితే చాలు మొబైల్స్ వాడుతున్నారు నేటి యువత. ఇంటర్ నెట్ వినియోగం అధికమైనప్పటీ నుండి స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగింది. ముఖ్యంగా పబ్జి ఆటలలో మునిగిపోయి తిండి తినడం, నిద్రపోవడం వంటి విషయాల్ని కూడా మర్చిపోయి, జీవితంలో ఎంతో ముఖ్యం అయినా చదువును కూడా నిర్లక్ష్యం చేసింది యువత. చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా పబ్ జి గేమ్ కి బానిసలు అవుతున్నారు. పబ్ జీ గేమ్ […]
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఏపీ రాజధాని అమరావతేనని మరోమారు స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్థారిస్తూ.. 2022-23 బడ్జెట్లో కొన్ని కేటాయింపులు కూడా చేసింది. విభజన చట్టం ప్రకారం రాజధానికి నిధులు ఇస్తున్నట్టు పేర్కొంది. ఏపీ నూతన రాజధాని అమరావతి పేరుతోనే ప్రస్తుత బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టారు. పట్టణాభివృద్ధి శాఖ నుంచి సచివాలయంతో పాటు.. ఉద్యోగుల ఇళ్ల నిర్మాణాలకు నిధుల కేటాయింపు చేశారు. సచివాలయ నిర్మాణానికి రూ.1,214 కోట్ల […]
కొత్త రాష్ట్రం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా.. ఆంధ్ర ప్రదేశ్(ఏపీ) రాజధాని ఏది అంటే ఠక్కున చెప్పలేని పరిస్థితి. 2014 రాష్ట్ర విభజన తరువాత అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అయితే 2019 లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అనే అంశాన్ని తెరపైకి తెచ్చింది. కానీ న్యాయపరమైన అంశాల దృష్ట్యా ఇటీవల మూడు రాజధానులను ఉపసంహరించుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని విషయంలో అస్పష్టత నెలకొంది. తాజాగా […]
ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జోరు కొనసాగుతోంది. అన్ని విభాగాల్లోనూ బలంగా ఉన్న ఆ జట్టు ఖాతాలో ఆరో విజయం చేరింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 7 వికెట్లతో పంజాబ్ కింగ్స్పై ఘనవిజయం సాధించింది. తొలుత పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. తాత్కాలిక కెప్టెన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మయాంక్ అగర్వాల్ (58 బంతుల్లో 99 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీకి పరుగు దూరంలో నిలిచాడు. రబడ […]
Preview in new tab ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గత కొంతకాలంగా రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం జగన్ నోటి వెంట రాజధానిగా అమరావతే కొనసాగుతుందనే మాట వచ్చే వరకూ పోరాటాలు జరుగుతాయని అమరావతి రైతులు తేల్చిచెప్పారు. సంవత్సరానికి పైగా జరుగుతోన్న ఈ నిరసనల సమయంలో మూడు రాజధానుల ప్రతిపాదనకు నిరసనగా రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు రైతులు. సచివాలయానికి వెళ్లే ప్రధాన రహదారిని నిర్బంధించారు. రైతుల నిరసనను పోలీసులు […]