కర్ణాటక ఎన్నికల ఫలితాల మీద జోరుగా బెట్టింగ్ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చాలా మంది భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ రైతు.. కాంగ్రెస్ గెలుపుపై రెండెకరాలు పందెం కాశాడు. ఆ వివరాలు..
పచ్చగా సాగిపోతున్న ఆ కుటుంబంలో షేర్ల మార్కెట్ లో పెట్టుబడులు, బెట్టింగులు చిచ్చుపెట్టాయి. షేర్ మార్కెట్ లో పెట్టిన పెట్టుబడులకు తీవ్ర నష్టాలు రావడంతో ఆ దంపతులు మధ్య గొడవలకు ప్రారంభమయ్యాయి. చివరకు బెట్టింగ్ పెట్టిన చిచ్చు ఆ కుటుంబంలో ముగ్గురి బలి తీసుకుంది.
ఐపీఎల్ ఆడూతు బిజీగా ఉన్న రోహిత్ శర్మపై కోర్టులో కంప్లైంట్ ఫైల్ అయింది. ఓ సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఇది కాస్త క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.
Mumbai Indians: టీమ్ ఎంత బలంగా ఉన్నా.. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయే జట్టు ఏదంటే ప్రతి క్రికెట్ అభిమాని చెప్పే మాట ముంబై ఇండియన్స్. ఈ ఐపీఎల్ సీజన్లోనూ అదే నిజమైంది. ఆర్సీబీతో ఆదివారం జరిగిన మ్యాచ్లో ముంబై దారుణంగా ఓడింది. వారి సెంటిమెంట్ వెనుక బెట్టింగ్ ఉన్నట్లు సమాచారం.