దేశంలోనే వన్ ఆఫ్ బెస్ట్ కపుల్స్ గా భావించే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తాజాగా సోషల్ మీడియాలో ఒక పిక్ షేర్ చేశారు. అయితే అనూహ్యంగా ఈ పిక్ పై ట్రోలింగ్ జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
భారత్, వెస్టిండీస్ ల మధ్య నేడు తొలి వన్డే జరగనుంది. బార్బడోస్ వేదికగా జరగబోయే ఈ వన్డే మ్యాచ్ చూడడానికి అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడో ఇప్పుడు చూద్దాం.
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా మరికొన్ని రోజుల్లో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. జూలై 12 న తొలి టెస్టు ప్రారంభం కానుంది. అయితే ప్రాక్టీస్ లో భాగంగా సిరాజ్ చేసిన ఒక పని ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది.
ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువైపోయాయి. పెద్ద వయసున్న వారినే కాకుండా చిన్న వయసున్న వారిని కూడా గుండెపోటు బలి తీసుకుంటుంది. తాజాగా ఒక విద్యార్ధి గుండెపోటుతో మరణించాడు.
బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో టీమిండియా మహిళా క్రికెట్ జట్టు అదరగొట్టింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కీలక మ్యాచ్ లో బార్బడోస్ జట్టును చిత్తుగా ఓడించి గ్రూప్ ఏ నుంచి సెమీస్ కు దూసుకెళ్లింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఆల్రౌండ్ ప్రదర్శనతో మహిళా జట్టు ఔరా అనిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 162 […]