యూత్, కాలేజీ కుర్రాళ్లకు బజాజ్ పల్సర్ బైక్ అంటే ఒక ఎమోషన్ అనే చెప్పాలి. బజాజ్ కంపెనీ నుంచి వచ్చిన అన్నీ మోడల్స్ లో పల్సర్ కి వచ్చిన క్రేజ్ నెక్ట్స్ లెవల్. ఇప్పుడు బజాజ్ పల్సర్ నుంచి ఎన్ఎస్200 అనే సరికొత్త మోడల్ మార్కెట్ లోకి విడుదలైంది. లుక్స్ పరంగా ఎంతో స్టైలిష్ గా ఉంది.
దేశంలో అత్యంత ప్రజాదారణ పొందిన కార్లు, బైకులు ఏవన్న విషయపై ఓ ఆటో ఈ-కామర్స్ సంస్థ సర్వే చేపట్టింది. ముఖ్యంగా మధ్యతరగతి వారిని బేస్ చేసుకొని ఈ సర్వే చేపట్టగా, అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఎక్కువ మంది ప్రజలు మీడియం రేంజ్ కార్లను, బైకులనే ఇష్టపడుతున్నట్లు సర్వేలో స్పష్టమైంది. ప్రజల మనసు చూరగొన్న ఆ కార్, బైక్ ఏదో తెలియాలంటే కింద చదివేయండి..
కొత్త బైక్ కొనాలనే ఆలోచనలో ఉన్నవారికి ఈ వార్త బ్యాడ్ న్యూస్ గా చెప్పొచ్చు. దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ.. బజాజ్ టూవీలర్ల ధరలు పెంచింది. బజాజ్ నిర్ణయంతో కొత్తగా బైక్ కొనాలని భావించే వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఎక్కువ డబ్బులు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే.. నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త బైక్ కొనాలనే ఆలోచనలో ఉన్న మధ్యతరగతి ప్రజలకు ఇది మరింత భారంగా మారనుంది. బైక్ […]
పంజాబ్- ఈ కాలంలో దొంగతనాలకు కొదవే లేదు. దేశంలో ఎక్కడో ఓ చోట, ఏదో ఓ దొంగతనం జరుగుతూనే ఉంటుంది. పోలీసులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా దొంగతనాలు మాత్రం ఆగడం లేదు. పైగా ఇప్పుడు జరిగేవన్నీ హైటెక్ దొంగతనాలు. పాత కాలంలోలా దొంగలను ఈజీగా గుర్తు పట్టే అవకాశం లేదు. ఎందుకంటే ఈ కాలం దొంగలు సూటూ బూటూ వేసుకుని మరీ వస్తున్నారు. అక్కినేని నాగార్జున సినిమా మన్మథుడు సూచిన వారికి హైటెక్ దొంగతనం అర్ధమవుతుంది. […]