దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. డబ్బును కొట్టేయడానికి ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు సైబర్ మోసగాళ్లు. మీ KYC వివరాలను అప్డేట్ చేస్తామని, మీకు ఉద్యోగం వచ్చిందని, మీ ఖాతాను బ్లాక్ చేస్తానని బెదిరించడం ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇక.. పొరపాటున తెలియని నెంబర్ నుంచి వచ్చిన కాల్ లిఫ్ట్ చేసి.. ఎవరు బాబు కాల్ చేస్తుంది అంటే చాలు.. బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ ఏజెంట్లు, హెల్త్కేర్, టెలికాం ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు..ఇలా అన్ని రకాల […]
ఇటీవల సైబరాబాద్ పోలీసులు సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ రూల్స్పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు సోషల్ మీడియాను వాడుకోవడం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ట్రాఫిక్ రూల్స్ పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఇంటర్నెట్ను ఓ రేంజ్లో ఉపయోగించుకుంటారన్న సంగతి తెలిసిందే. ప్రతి సినిమాను, సినిమా పోస్టర్ను సైతం సైబరాబాద్ పోలీసులు వాడుకుంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆకట్టుకుంటున్నారు. ‘ఒక్క విషయం చెబుతా గుర్తుపెట్టుకో సిన్నప్పా. మాస్కు పెట్టుకో సిన్నప్పా. ఇంకా కరోనా పోలేదు […]
కోవిడ్ మహహ్మరి విజృంభణతో మరోమారు నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వాలు పదేపదే హెచ్చరిస్తున్నాయి. అందులో భాగంగానే కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలకు కూడా వెనకాడడం లేదు. పోలీసు ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ ఐదేళ్ల పిల్లవాడు మాస్క్ పెట్టుకొనివారిని ప్లాస్టిక్ కర్రతో కొడుతూ “తుమ్హారా మాస్క్ కహా హై” అంటూ ప్రశ్నిస్తున్నాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక […]
ట్రాఫిక్ సహా కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయడంలో సైబరాబాద్ పోలీసులు ఎప్పుడూ ముందుంటారు. ఇందుకోసం స్టార్ హీరో, హీరోయిన్ల సినిమా పోస్టర్, ఫేమస్ డైలాగులను వాడేస్తారు. దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో ట్విటర్ వేదికగా సినిమా నటీనటులతో మీమ్స్ తరహాలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. బ్రహ్మానందంతో రూపొందించిన మీమ్స్ నెటిజన్లను చాలా ఆకట్టుకున్నాయి. కరోనా వేళ మాస్కు ప్రాధాన్యాన్ని చాటేందుకు కూడా పోలీసులు […]