ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ యునివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. యూనివర్సిటీ పేరును వైఎస్సార్ యునివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా మార్చారు. ఇందుకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈ నిర్ణయం తీసుకోబోయే ముందు తనను తాను అనేక సార్లు ప్రశ్నించుకున్నాను అని జగన్ అసెంబ్లీలో వెల్లడించారు. అంతేకాక ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో గౌరవం అని […]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే.. చెంప ఛెళ్లుమనిపిస్తామని టీడీపీ యువనేత నారా లోకేష్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్. ఎవరి ప్రభుత్వం హయాంలో రాష్ట్రానికి ఎన్ని వైద్య కళాశాలలు వచ్చాయనే అంశంపై దమ్ముంటే చర్చకు రావాలని లోకేష్కు సవాల్ విసిరారు జోగి రమేష్. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ.. ‘‘అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకి ఎన్టీఆర్ ఎందుకు గుర్తు రాలేదు. లోకేశ్ పాదయాత్ర కాదు.. […]
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్ పురోగతిపై సోమవారం ఏపీ అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. గతంలో పోలవరం డయాఫ్రమ్ వాల్ విధ్వంసం జరిగిన సందర్భంలో విపక్షాలు ఎంతలా గగ్గోలు పెట్టాయో అందరికి తెలుసు. కేవలం జగన్ ప్రభుత్వం అసమర్థత వల్లే.. డయాఫ్రమ్ వాల్ విధ్వంసం అయ్యిందని.. దానివల్ల ప్రాజెక్ట్ ఖర్చు భారీగా పెరగడమే కాక.. పోలవరం నిర్మాణం ఆలస్యమవుతుందని ఆరోపించాయి. ఈ క్రమంలో పోలవరంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు అసెంబ్లీ […]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు నుంచే సభను అడ్డుకోవడానికి ప్రతిపక్ష టీడీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. సభలో చర్చ జరగనీయకుండా.. మాటికి మాటికి అడ్డుపడ్డారు టీడీపీ నేతలు. వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టి సభ సజావుగా సాగకుండ చేశారు. ప్రశ్నోత్తారల తర్వాత చర్చిద్దామని స్పీకర్ తమ్మినేని హామీ ఇచ్చినా.. టీడీపీ నేతలు ఊరుకోలేదు. అనంతరం స్వీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. దీనిలో అధికార పార్టీ నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు.. ఇతర […]
ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఏకంగా చిడతలు వాయిస్తూ నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. దీనిపై స్పీకర్తో సహా వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. టీడీపీ సభ్యుల తీరును తప్పుపట్టారు. తన నేతలు అసెంబ్లీని ఎంత పవిత్రంగా భావిస్తారో ఉదహరించడానికి.. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి గురించి ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. ఇది కూడా చదవండి: AP అసెంబ్లీలో చిడతలు వాయించిన టీడీపీ సభ్యులు! భాస్కర్ […]
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ప్రతి రోజు సమావేశాలు ప్రారంభం కావడం.. టీడీపీ సభ్యులు ఇష్టారీతిన ప్రవర్తించడం.. స్పీకర్ వారిపై సస్పెన్షన్ వేటు వేయడం పరిపాటి అయ్యింది. ఇక నేటి సమావేశంలో టీడీపీ సభ్యులు అన్ని హద్దులు దాటి ప్రవర్తించారు. ఏకంగా అసెంబ్లీలో చిడతలు వాయించి.. తమ నిరసన తెలిపారు. టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వివరాలు.. బుధవారం ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టగా.. వైసీపీ […]