నరేష్, పవిత్ర లోకేశ్ లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా వీరి గురించి వార్తలే. చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఈ జంట గురించి రకరకాలుగా వార్తలు వచ్చాయి. తాము పెళ్లి చేసుకున్నామనే అర్థం వచ్చేలా నరేష్ చేసిన ట్వీట్ పెను సంచలనం అయిన సంగతి విదితమే. అనంతరం వీరిద్దరూ హనీమూన్కు వెళ్లారంటూ ఓ వీడియో హల్ చల్ చేసింది. తాజాగా..
సీనియర్ యాక్టర్ నరేష్-పవిత్రా లోకేష్ల జంట టాలీవుడ్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం వపిత్రా లోకేష్ గురించి నరేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఆ వివరాలు..
నార్మల్ గా 'ఉంచుకోవడం' అని ఎవరైనా అంటే ఒక్కసారిగా షాకవుతారు. అలాంటిది తెలుగు హీరోయిన్ అతడ్ని ఉంచుకుంటానని ఇన్ స్టాలో ఏకంగా పోస్ట్ పెట్టింది. ఇప్పుడది కాస్త వైరల్ గా మారిపోయింది.
సంతోష్ శోభన్, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం అన్నీ మంచి శకునములే. ఈ సినిమా టీజర్ రిలీజై మంచి పేరును సంపాదించుకుంది. అయితే ఇటీవల టైటిల్ సాంగ్ లాంచ్ కార్యక్రమాన్ని చేపట్టిందీ చిత్ర బృందం. ఈ సినిమాలో నటించిన ప్రధాన పాత్రుధారులందరూ ఈ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ నటుడు నరేష్ పై రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.