దేశ వ్యాప్తంగా పలు చోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో హైదరాబాద్ , సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో అనేక మంది చనిపోయిన సంగతి విదితమే. దక్కన్ మాల్, స్వప్నలోక్ కాంప్లెక్ ఘటనలు నింపిన విషాదాలు మరువక ముందే..
మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. రక్తంలో చేరుతున్న మలినాలను గాలించి, వడపోసి, శుభ్రం చేసే పని మూత్రపిండాలది. ఈ మూత్రపిండాలు విరామం లేకుండా పనిచేసి రక్తాన్ని శుభ్రంగా ఉంచుతాయి. రక్తంలో ఎక్కువున్న నీటినీ, విషపదార్థాలను ఎప్పటికప్పుడు వడబోస్తూ ఉంటాయి. ఒక రోజులో మన మూత్రపిండాలు దాదాపు 200 లీటర్ల రక్తాన్ని వడకడతాయని అంచనా.
మీరు నిరుద్యోగులా..? ప్రభుత్వ నర్సింగ్ ఉద్యోగాల కోసం వేచిచూస్తున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల్లో 3,055 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి.
న్యూ ఢిల్లీ- భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైదులు తెలిపారు. వారం రోజుల క్రితం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ఎయిమ్స్ లో చేర్పించిన టైంలో మన్మోహన్ సింగ్ జ్వరం, నీరసంతో బాధపడుతుండడంతో డాక్టర్లు చికిత్స అందిస్తూవస్తున్నారు. ఐతే తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో మన్మోహన్ సింగ్ డెంగ్యూతో బాధపడుతున్నట్టు నిర్ధారణ అయిందని వైద్యులు తెలపారు. […]
న్యూ ఢిల్లీ- భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ (88) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. జ్వరం, ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరిన మన్మోహన్ సింగ్ కు ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. జ్వరంతో పాటు నీరసంతోనూ ఆయన బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా నేతృత్వంలోని వైద్య బృందం మన్మోహన్ సింగ్ కు చికిత్స అందిస్తోంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ […]
న్యూ ఢిల్లీ- కరోనా ప్రపంచాన్ని మొత్తం కాకావికలం చేసింది. ఈ మహమ్మారి అన్ని రంగాలను అతలాకుతలం చేసేసింది. ప్రధానంగా సామాన్యులను, మద్య తరగతి వాళ్లను ఆర్ధికంగా దెబ్బతీసింది. అంతే కాదు కరోనా వల్ల విధ్యార్ధులు సైతం నష్టపోయారు. లాక్ డౌన్ నేపధ్యంలో విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. దీంతో విధ్యార్ధులకు ఆన్ లైన్ లోనే క్లాసులు జరిగాయి. ఇక ఇంటర్ వరకు పరీక్షలు లేకుండానే అందరిని పాస్ చేశారు చాలా రాష్ట్రాల్లో. ఇక ఇప్పుడు మళ్లీ కరోనా తగ్గుముఖం […]