దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా కొనసాగుతోన్న ఎస్బీఐ తన కస్టమర్లకు షాకిచ్చింది. కేవైసీ అప్డేట్ చేసుకోకుండా నిర్లక్ష్యం వహించిన కస్టమర్ల అకౌంట్లను ఆపివేసింది. కేవైసీ అప్డేట్ పేరుతో అకౌంట్లను ఫ్రీజ్ చేయడంతో.. కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ముందస్తు నోటీసులు లేకుండా తమ అకౌంట్లు నిలిపివేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మైక్రో బ్లాగింగ్ సైటు ట్విటర్లో ఎస్బీఐని ట్యాగ్ చేస్తూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. దీనిపై ఎస్బీఐ స్పందించింది. బ్యాంకు సేవలు నిరంతరాయంగా కొనసాగేందుకు, ఆర్బీఐ […]
‘ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన’.. పేద ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే ఉద్దేశ్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2014 ఆగస్టు 28న ఈ పథకాన్ని ప్రారంభించారు. అట్టడుగు వర్గాల వారికి .. బ్యాంకింగ్ సౌకర్యం కల్పించాలన్న ఆశయంతో ఈ పథకం మొదలైంది. ఈ పథకం లబ్ది దారులలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల ప్రజలు, మహిళలే కావడం విశేషం. జన్ ధన్ ఖాతాను తెరవడానికి మీరు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. 10 […]
దేశంలోని అత్యధిక ఖతాదారులున్న బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే ఈ మధ్యకాలంలో తరుచూ ఏదో ఒక సాంకేతిక సమస్యలు తెలెత్తటంతో ఖాతాదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా SBI ఖాతాదారులకు మరో షాకింగ్ వార్తను తెలిపింది. మెయింటెనెన్స్ కారణంగా సమస్యలు వస్తున్నాయని దయచేసి ఖతాదారులకు గమనించగలరని తెలిపింది. ఇక సమస్యలో భాగంగా అక్టోబర్ 9న 12.20AM నుంచి 02.20AM వరకు 120 నిమిషాలు, దీంతో పాటు అక్టోబర్ 10న 11.20 PM నుంచి అక్టోబర్ 1.20 […]