పిట్ట కొంచెం కూత ఘనం అని నిరూపిస్తున్నారు కొంత మంది చిన్నారులు. ఆట పాటల్లోనే కాదూ చదువులోనూ దూసుకెళుతున్నారు. చిన్నవయస్సులోనే పెద్ద ఆలోచన చేస్తున్నారు. పది మందికి ఉపయోగపడే పనులు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
విద్యార్థుల భవిష్యత్ కు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం తరచూ కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. ముఖ్యంగా పరీక్షలకు సంబంధించి, అలానే వాటి మూల్యాంకన విషయంలో పలు నిర్ణయాలు తీసుకుంటారు. అలానే ప్రభుత్వాలు తరచూ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్తుంటాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నపత్రాలు లీక్స్ కలకలం రేపుతున్నాయి. టీఎస్పీఎస్సీ నుంచి పదో తరగతి పరీక్షల వరకు పేపర్ లీక్స్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపుతున్నాయి. సోమవారం పదో తరగతి తెలుగు పేపర్ లీకైన ఘటన మరువక ముందే.. నేడు హిందీ పేపర్ కూడా లీకైంది.
క్రికెట్లో కింగులా ఎదిగిన కోహ్లీ చదివింది మాత్రం 12వ తరగతే. అయితే.. విద్యార్థి దశలో ఉన్నప్పుడు 10వ తరగతిని చాలా కీలకంగా భావిస్తారు. అలాంటి టెన్త్ క్లాస్లో కోహ్లీకి ఎన్ని మార్కులు వచ్చాయో? ఏ ఏ సబ్జెక్ట్లో ఎన్ని ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా?