సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ బ్యాటర్ స్మృతి మంధాన జూలు విదిల్చింది. ఐర్లాండ్ బౌలర్ల ధాటికి మరో ఎండ్ బ్యాటర్లు పెవిలియన్ చేరుతున్నా తాను మాత్రం రెచ్చిపోయింది. దీంతో భారత్ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి ఐర్లాండ్ ముందు ఊరించే లక్ష్యం నిర్ధేశించగలిగింది.
టీమిండియాలో బెస్ట్ ఫినిషర్ అంటే ధోనినే. అతను క్రికెట్కు గుడ్బై చెప్పిన తర్వాత.. ఆ లోటు అలాగే ఉండిపోయింది. కానీ.. ఉమెన్స్ టీమ్కు మాత్రం రిచా రూపంలో ఓ లేడీ ధోని దొరికినట్టే అనిపిస్తోంది. టీ20 వరల్డ్ కప్లో రిచా అద్భుతమైన ఫినిషర్గా టీమిండియా విజయాలు అందిస్తోంది.