ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కూడా సానుకూల వైఖరితో వ్యవహరిస్తోంది ఏపీలోని జగన్ మోహన్ రెడ్డి సర్కార్. ఉద్యోగుల సమస్యలను విని, వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటుంది. తాజాగా మహిళా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.
ప్రతి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఉమెన్స్ డే సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఈ సారి మహిళా దినోత్సవం సందర్భంగా కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వివరాలు..
విద్యార్థులకు పాఠాలు చెబుతూ భవిష్యత్ లో మార్గదర్శకంగా ఉండాల్సిన గురువులే చెడుదారిన వెళ్తు సభ్య సమాజానికి తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారు. కామంతో కళ్ళు మూసుకుపోయి లైంగిక కోరికలను తీర్చుకుంటున్నాడు ఓ దుర్మార్గపు గురువు. కడప జిల్లా యోగి వేమన విశ్వ విద్యాలయంలో ఓ ప్రొఫెసర్ వెకిలి చేష్టల గుట్టు ఒక్కొక్కటిగా కదులుతోంది. యూనివర్సిటీలోని ఉద్యోగులను లోబరుచుకుంటూ లైంగిక కోరికలు తీర్చకుంటున్నాడు. రోజు లాగే ఓ మహిళా విశ్వ విద్యాలయంలో ఉద్యోగ విధులు నిర్వర్తిస్తోంది. అలా రోజులు గడుస్తూనే […]