రైల్వే స్టేషన్ లో రైల్ వస్తున్న సమయంలో ఫ్లాట్ ఫామ్ పై నిలబడటం.. కదులుతున్న ట్రైన్ ఎక్కడం, దిగడం లాంటివి చేస్తే ప్రాణాలకు ప్రమాదం మని ఎన్నిసార్లు రైల్వే అధికారులు చెబుతున్నా.. అలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ పునరావృతం అవుతూనే ఉన్నాయి.
ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని అనుకోని ప్రమాదాలు అయితే.. కొన్ని డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నాయి. మరికొన్ని ప్రకృతి విపత్తుల వల్ల జరుగుతున్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో పలు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
మధ్యప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళా కానిస్టేబుల్ పై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నీముచ్ జిల్లాలో ఓ మహిళ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తోంది. అయితే గత ఏప్రిల్ నుంచి ఆ యువతికి ఫేస్ బుక్ ద్వారా ఓ యువకుడు పరిచయం అయ్యాడు. ఈ పరిచయం అలా సాగుతూ ఉంది. ఇక వీరిద్దరూ […]