కర్నూలు జిల్లా గోనెగండ్లలో ఓ వీఆర్వోకు షాక్ ఇచ్చారు. వీఆర్వో ప్రభుత్వ ఉద్యోగి అనికూడా చూడకుండా చెంపెదెబ్బలు కొట్టింది ఓ మహిళా రైతు. అదే గ్రామానికి చెందిన వీఆర్ఓ వేణుగోపాల్ తమ పేరున ఉన్నపొలాన్ని వేరొకరి పేరుతో రిజిస్ట్రేషన్ చేశారంటూ ఆరోపించింది.
అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని సమాచారం వచ్చింది. ఆ సమయంలో బిడ్డ ఆ మహిళా అధికారి దగ్గర ఉన్నాడు. అయినా సరే బిడ్డను కడుపున కట్టుకుని మరీ అక్రమాన్ని ఆపేందుకు శివంగిలా బయలుదేరారు.
వీఆర్వోలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పండుగ పూట వీఆర్వోలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుడ్ న్యూస్ చెప్పాడు. ఈ క్రమంలో రాష్ట్రంలోని గ్రేడ్–1, 2 గ్రామ రెవెన్యూ అధికారులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. సర్వీస్లో ఉన్న గ్రేడ్–1, 2 వీఆర్వో మరణిస్తే అతని కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకానికి అవకాశం కల్పిస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ వీఆర్వో సర్వీస్ నిబంధనలు–2008 లో మార్పులు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ […]