భార్యాభర్తల మధ్య గొడవలు అనేది సర్వసాధారణం. అయితే ఈ గొడవలు పెద్దవిగా మారినప్పుడు మాత్రమే దారుణాలు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో దంపతలు మధ్య జరుగుతున్న వివాదల కారణంగా అనేక ఘోరాలు జరుగుతున్నాయి. క్షణికావేశంలో భాగస్వామిపై దాడి చేసి..హత్య చేస్తున్నారు. ఇటీవల కాలంలో కర్నూలు జిల్లాలో పెళ్లైన వారానికి భార్యను ఓ భర్త దారుణంగా హత్య చేశాడు. తాజాగా పల్నాడు జిల్లాలో కూడా ఓ ఘోరం జరిగింది.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి ఇతర కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో తీవ్రగాయాలతో బాధపడుతూ జీవితాన్ని దుర్భరంగా గడపుతున్నారు. తాజాగా పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతున్నారు. ముఖ్యంగా తన పరిపాలనలో ప్రజాసంక్షేమానికే పెద్ద పీఠ వేశారు. ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూనే, ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను తీసుకొచ్చారు. నవరత్నాల పేరుతో రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ ఫలాలను అందిస్తున్నారు సీఎం జగన్. ఈ క్రమంలోనే ‘జగనన్న చేదోడు’ పథకం కింద లబ్దిదారులకు మూడవ విడత సాయాన్ని విడుదల చేశారు. సోమవారం పల్నాడు […]