గతంలో కరోనా ప్రభావం యావత్ ప్రపంచ దేశాలకు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. దీని కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే చైనాలో కరోనా మళ్లీ పెరుగుతుండడంతో దేశ ప్రజలు భయందోళనలకు గురవుతున్నారు. కరోనా ప్రభావంతో దేశ ప్రజలు ఎన్నో రకాలుగా నష్టపోయారు. ఇక మళ్లీ కరోనా పెరుగుతుండడంతో ప్రజలకు వెన్నులో వణుకు పుడుతుంది. అయితే ఈ క్రమంలోనే మహమ్మారి పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ మాండవియా అధ్యక్షతన ఉన్నత […]
ప్రపంచంపై కరోనా దాడి ప్రారంభించి దాదాపు రెండేళ్లు దాటింది. రూపాలు మర్చుకుంటూ.. వేలమంది ప్రజల ప్రాణాలను బలి తీసుకుంది ఈ మహమ్మారి. కోవిడ్ దెబ్బకి అప్పటి నుంచి ప్రజలు ఆంక్షల మధ్యనే బతుకుతున్నారు. అయితే ఈ క్రమంలో వచ్చిన వ్యాక్సిన్ తీసుకోవడంతో.. దాని ప్రభావం దాదాపు తగ్గిపోయింది. రోజు వారి కోవిడ్ కేసుల నమోదు కూడా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి కోసం విధించిన నిబంధనలను […]
కేంద్ర మంత్రి అంటే హంగూ.. ఆర్భాటం ఎంతో గొప్పగా ఉంటుంది. కాన్వాయ్, చుట్టూ సెక్యూరిటీతో మంత్రి వస్తున్నాడంటే నానా హంగామా ఉంటుంది. అలాంటిది ఓ కేంద్ర మంత్రి అతి సామాన్యుడిగా సైకిల్ పై పార్లమెంట్ కి రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. రెండ్రోజులుగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సభకు వచ్చిన మన్సుఖ్ మాండవీయ ఎవరూ ఊహించని […]