చాలా మంది ప్రజలు.. తమ ప్రయాణానికి ఆర్టీసీ బస్సులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. సురక్షితంగా వెళ్తాయనే నమ్మకంతో ఎక్కువ మంది వాటిల్లో ప్రయాణిచేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలానే ప్రత్యేక సందర్భాల్లో ప్రయాణికులకు ఆర్టీసీ సంస్థలు శుభవార్తలు చెప్తుంటాయి. తాజాగా టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు ఓ శుభవార్త చెప్పింది.
ఇటీవల 60 ఏళ్లకు వచ్చే గుండెపోటు 40 ఏళ్ల వయసువాళ్లకు రావడం.. హఠాత్తుకు ఉన్నచోటే కుప్పకూలిపోవడం చూస్తున్నాం. ఇటీవల పలువురు సెలబ్రెటీలు అప్పటి వరకు సంతోషంగా ఉండి హార్ట ఎటాక్ తో కన్నుమూసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
ప్రజలను సుదూర గమ్యాలకు చేర్చడంలో TSRTC కీలక పాత్ర పోషిస్తోంది. ఇక వీసీ సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టాక.. సరికొత్త ఆలోచనలతో సంస్థను ముందుకు తీసుకెళ్తున్నాడు. ఎప్పటికప్పుడు ప్రయాణీకుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సజ్జనార్. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావడమే ధ్యేయంగా ఆయన పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజా రవాణపై ప్రజలకు నమ్మకం కలిగించేలా కొత్త కొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నారు సజ్జనార్. అందులో భాగంగానే టీఎస్ ఆర్టీసీ విద్యార్థులకు గుడ్ న్యూస్ […]
ఈ సంక్రాంతి పండగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ ప్రజల సౌకర్యార్థమై నాలుగు వేల బస్సులను, షెడ్యూల్ బస్సులతో పాటు అదనంగా నడిపించిందని ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంక్రాంతి సందర్భంగా టీఎస్ఆర్టీసీ ప్రజల సౌకర్యార్థమై షెడ్యూల్ బస్సులతోపాటు 4 వేల బస్సులను అదనంగా నడిపించింది, దాదాపుగా 55 లక్షల మంది ప్రయాణీకులను ఎలాంటి అధనపు ఛార్జీలు లేకుండా.. ప్రజా సేవయే లక్ష్యంగా […]