తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు పరుస్తుంది. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రైతు బీమా పథకం, రైతు బంధు, ఆరోగ్య లక్ష్మి, కల్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు మొదలైనవి ప్రవేశ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరేలా పథకాలను అమలు పరుస్తున్నారు.
తెలంగాణ సర్కార్ ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల వారికి సహకారం చేకూరేలా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. తాజాగా వారికి ఓ తీపికబురు అందించింది. వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య కార్డ్తోపాటుగా కొన్ని సదుపాయాలను కల్పించింది.
ఆర్థికంగా వెనుకబడిన వారికి రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తుంటాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయనుంది. ఆన్ లైన్ లో అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
హైదరాబాద్- తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో సంక్షేమ పధకాలను అమలు చేస్తోంది. అందులో డబుల్ బెడ్ రూం ఇళ్ల పధకం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నిరుపేదలకు సొంతింటి కల కలగానే మిగిలిపోతుందనుకున్న సమయంలో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్ల పధకాన్ని ప్రవేశపెట్టారు. దీంతో తెలంగాణలో చాలా మంది పేదల సొంతింటి కల నెరవేరింది. సొంత ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం, పేదల కోసం మరో […]