తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సర్కార్ శుభవార్తలు చెప్పింది. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు సంక్షేమ పథకాలు, సొంత ఇళ్ల నిర్మాణం, గొర్రెల పంపిణీ అంటూ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
హైదరాబాద్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సామాన్య, మధ్య తరగతి ప్రజలకు తీపి కబురు చెప్పారు. ప్రైవేట్ స్కూల్, కాలేజీ ఫీజుల భారంతో ఆర్థికంగా చితికిపోతున్న కుటుంబాలకు అండగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రైవేట్ స్కూల్, కాలేజీ ఫీజుల నియంత్రకు కొత్త చట్టం తీసుకురావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సోమవారం ప్రగతి భవన్ లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజుల అంశంపై సుదీర్గంగా చర్చించారు. రాష్ట్రంలో ఫీజుల నియంత్రణకు కొత్త చట్టం […]
హైదరాబాద్- తెలంగాణలో లాక్ డౌన్ విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ పై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే తెలంగాణ క్యాబినెట్ మంగళవారం ప్రత్యేకంగా సమావేశం అవుతోంది. ప్రగతి భన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్ష్యతన మధ్యాహ్నం 2 గంటలకు జరిగే మంత్రి వర్గ సమావేశంలో రాష్ట్రంలోని కరోనా తాజా పరిస్థితులపై సమీక్షించనున్నారు. తెలంగాణలో కరోనా మహమ్మారి అంతకంతకు విజృుంబిస్తున్న తరుణంలో లాక్ డౌన్ పై క్యాబినెట్ లో చర్చించి […]