తాజాగా జరిగిన ఓ సంఘటన ద్వారా ఏరికోరి తలనొప్పులు తెచ్చుకుంది బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింతా. ప్రీతి ఇలా ట్రోలింగ్ కు గురవ్వడానికి కారణం ఓ వికలాంగ భిక్షటన చేసే వ్యక్తి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
ఓ స్టార్ బుల్లితెర నటి తాను బాడీ షేమింగ్ కు గురైయ్యానని, నా ఏజ్ పై కూడా ట్రోల్స్ చేశారని, లావుగా ఉన్నవాని పలు రకాలుగా నాపై విమర్శలు చేశారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. మరి ఇంతకి బాడీ షేమింగ్ కు గురైన ఆ నటి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ లో దుమ్మురేపిన టీమిండియా జట్టు.. వరల్డ్ కప్ కు ఆస్ట్రేలియా బయలుదేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యువ టీమిండియా శిఖర్ ధావన్ సారథ్యంలో బరిలోకి దిగింది. కానీ అనూహ్యంగా తొలి వన్డేలో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో కచ్చితంగా గెలుస్తారని అభిమానులు ఆశించారు. దానికి కారణం అందరూ.. టీ20లు, ఐపీఎల్ ల్లో సత్తా చాటిన కుర్రాళ్లే అవ్వడం. కానీ ఈ మ్యాచ్ లో ఓడిపోవడానికి ప్రధాన కారణం రుతురాజ్ గైక్వాడ్ […]