కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు..మొక్కులను తీర్చే భగవంతుడు.శ్రీనివాసుని పావన నిలయం తిరుమల. ప్రపంచం లో అత్యధికంగా భక్తులు దర్శించే క్షేత్రంగా నిలిచింది .ఈ క్షేత్రం పరిరక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో నూతన విధానాలను అనుసరిస్తుంది.అందులో భాగంగా త్వరలో తిరుమలలో డిఆర్డిఓ యాంటీ-డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీటీడీ బోర్డు తిరుమలలో భద్రతా వ్యవస్థను పటిష్టం చేయడానికి రంగంలోకి దిగింది. ఉగ్ర కుట్రలను టెక్నాలజీతో తిప్పికొట్టడానికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రెడీ చేస్తోంది.ఇందులో భాగంగా యాంటీ […]
పెళ్లి చేసుకునేవారికి శుభవార్త. పెళ్ళి నిశ్చయించిన వెంటనే కల్యాణ శుభలేఖని ఇష్టదైవానికి పంపడం మన సంప్రదాయం. కొంతమంది శ్రీవారి దర్శనం చేసుకుని పాదపద్మాల ముందు శుభలేఖని పెడతారు. తిరుమల రాలేని భక్తుల కోసం టీటీడీ కొత్త ప్రణాళికను రూపొందించింది. చాలామంది తిరుమల శ్రీవారికి తమ ఇంట జరిగే వివాహ ఆహ్వాన పత్రిక పంపాలని కోరుకుంటారు. తిరుమల శ్రీవారికి శుభలేఖను ఎలా పంపాలి? ఇలాంటి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం అవకాశం కల్పిస్తోంది. ఎవరైనా ఇక తిరుమల శ్రీవారికి […]