టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 45వ రోజుకి చేరుకుంది. 45వ రోజు పాదయాత్ర తంబాళ్లపల్లె నియోజకవర్గంలోని కమ్మపల్లి విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
ఇతని పేరు మౌలాలీ. వయసు 47 ఏళ్లు. స్థానికంగా ఉండే ఓ ఒంటరి మహిళతో కొన్నాళ్ల పాటు సహజీవనం చేశాడు. ఆ తర్వాత ఆమెను, ఆమె తల్లిని దారుణంగా హత్య చేశాడు. అంతేకాకుండా తన ప్రియురాలి కూతురిపై అత్యాచారం కూడా చేశాడు. ఈ దారుణ ఘటనపై తాజాగా న్యాయస్థానం ఊహించిన శిక్ష విధించింది.
విద్యాబుద్దులు నేర్పాల్సిన కొందరు లెక్చరర్లు ఏకంగా విద్యార్థినిలను వేధింపులకు గురి చేస్తున్నారు. అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలోనే ఓ మాస్టారు విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ కటకటాలపాలయ్యాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇది కూడా చదవండి: Hyderabad: అమ్మాయి పేరుతో రిక్వెస్ట్, ప్రేమ పేరుతో వాయిస్ కాల్.. చివరికి జరిగింది ఇదే! ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలోని ఓ డిగ్రీ కాలేజీలో మాధవరెడ్డి […]