ఇటీవల దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడ్డాయి. వర్షాల కారణంగా పలు చోట్ల నదులు, వాగులు, చెరువులు పొంగిపొర్లాయి. పలు చోట్ల భవనాలు, ఆలయాలు కూలిపోయాయి.
బడిలో, కాలేజీలో, ఆఫీసుల్లోనే కాదూ.. ప్రయాణాల సమయంలో, టైలర్, ఆసుపత్రుల్లో, చివరకు గుడిలో కూడా వేధింపులు ఎదురౌతున్నాయి. ఇందులో సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ఉన్నారు. తాజాగా ముఖ్యమంత్రి మాతృమూర్తికి చేదు అనుభవం ఎదుర్కొంది.
రాజకీయ నాయకుల దృష్టిలో సామాన్య ప్రజలు అంటే కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తుకు వచ్చే ఓటర్లు. ఎన్నికల వేళ జనాలు చుట్టూ తిరిగామా.. గెలిచామా.. ఇక చాలు. ఆ తర్వాత జనాలు ఏమైపోయినా వారికి పట్టదు. కానీ కొందరు నేతలు మాత్రం ప్రజల పట్ల ప్రేమను, తమను గెలిపించినందుకు కృతజ్ఞత కలిగి ఉంటారు. ఇక ప్రజలకు కష్టం వస్తే ఆదుకోవడానికి ముందుకు వస్తారు. తాజాగా ఓ సీఎం.. పేషెంట్ కోసం తన చాపర్ పంపి మంచి మనసు చాటుకున్నారు. మరి ఎవరా సీఎం అంటే..