దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా తగ్గాయి. నిన్న దేశంలో 67,597 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. నిన్న కోలుకున్న వారి సంఖ్య 1,80,456గా ఉందని తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 170,21,72,615 డోసుల కరోనా వ్యాక్సిన్లు వినియోగించారు. మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా విజృంభన కొనసాగుతూ వచ్చింది. ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ పూర్తిగా ముగిసిందని చెప్పుకోవచ్చని తెలంగాణ […]
దేశంలో కరోనా కొత్త వేరియంట్ అంత అంతకు పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికే 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ వ్యాప్తి చెందింది. ప్రస్తుతం కొత్త వేరియంట్ బాధితులు 961కి చేరారు. అయితే వీరిలో 320 మంది వైరస్ నుండి కోలుకున్నట్లు తెలిపింది. ఒమిక్రాన్ ఎఫెక్ట్ తెలంగాణ పై బాగానే పడుతుంది.. ఇప్పటికే ఒమిక్రాన్ కేసుల సంఖ్య 62కి చేరిందని అంటున్నారు. తెలంగాణ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ఈ రోజు ఆయన హైదరాబాద్లో మీడియా […]
దక్షిణాఫ్రికాలో గత నెలలో వెగులుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పంజా విసురుతోంది. భారత్ లోనూ ఈ రకం కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కొత్త వేరియంట్ కేసుల సంఖ్య సెంచరీకి చేరువైంది. ఓ వైపు నిపుణులు హెచ్చరిస్తున్నట్టే చాపకింద నీరులా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తోంది. ఒమిక్రాన్ వివిధ రాష్ట్రాల్లో పంజా విసురుతుంది. తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య తొమ్మిదికి చేరాయని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. భవిష్యత్తులో మరో 10 కొత్త […]
హైదరాబాద్- కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు చాప కింద నీరులా వ్యాపిస్తున్నాయి. మన దేశంలో ఒక్కొక్క కేసు పెరుగుతూ మెల్ల మెల్లగా ఒమిక్రాన్ విస్తరిస్తోంది. తెలంగాణలో సైతం ఒమిక్రాన్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో గురువారం నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కెన్యా నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గరు విదేశీయులకు, లండన్ నుంచి వచ్చిన మరో వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయిందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. కెన్యా నుంచి వచ్చిన ముగ్గురిలో […]