అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా అని సినీ కవి రాసినట్లు.. ఎంత చేసినా అమ్మ రుణాన్ని తీర్చుకోలేము. పురిటి నొప్పుల్ని పంటి బిగువన దాచి మరో ప్రాణానికి కారణజన్మురాలు అవుతుంది తల్లి.
తులం బంగారం రూ. 55వేలు. ఇంత ధర పెట్టి ఒక తులం కొనాలంటేనే ఆలోచించాల్సిన రోజులివి. అలాంటిది పని పేరు చెప్పి ఇద్దరు మహిళలు ఏకంగా 150 తులాలు దోచుకెళ్లారు. అది కూడా సీరియళ్లలో చూపించినట్లు..ఇంట్లో ఉన్న మహిళ కళ్ళలో కారం కొట్టి దోచేశారు. తీరా చూస్తే..
హైదరాబాద్- సమాజంలో నేరాలు, ఘోరాలు యధావిధిగా జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని కఠినమైన చట్టాలను అమలు చేస్తున్నా నేరస్తుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఎక్కడో ఓ చోట ఏదో ఓ నేరం వెలుగ చూస్తూనే ఉంది. అందులను మహిళలు, అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. తాజాగా హైదరాబాద్ లో ఓ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. సదరు బాలికకు మాయమాటలు చెప్పి తమ గదికి తీసుకెళ్లిన యువకులు దారుణానికి ఒడిగట్టారు. బాలిక తప్పించుకుని తల్లిదండ్రులకు […]