హైదరాబాద్ లోని ఓ యువతి తన బండి కాన్వాయ్ కి అడ్డుపెట్టి.. ఎస్కార్ట్ పోలీసులపై వాగ్వాదానికి దిగింది. సైరన్ మోగించినందుకు ఆమెకు చిర్రెత్తుకొచ్చి వారి మీద విరుచుకుపడింది. పాయింట్లు మాట్లాడుతూ చెమటలు పట్టించింది. ఇంతకే కాన్వాయ్ చేసిన తప్పేంటి?
తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణాలో వైఎస్సార్టీపీ పార్టీ పెట్టి.. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తోంది. ప్రస్తుతం షర్మిల ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర చేపట్టింది. అయితే సోమవారం ఉదయం వరంగల్, నర్సంపేటలో.. టీఆర్ఎస్ కార్యకర్తలు ఆమె పాదయాత్రను అడ్డుకున్నారు. ఈ యాత్రకు సంబంధించిన బస్సుకు నిప్పు పెట్టి.. రాళ్ల దాడి చేశారు. ఈ క్రమంలో షర్మిల ముఖం మీద గాయాలు కూడా అయ్యాయి. ఆమె కారు అద్దాలు కూడా […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ అస్వస్థతకు గురి కావడంతో ఆమెను వెంటనే కుటుంబ సభ్యులు సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని.. ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెను చూసేందుకు సోమాజిగూడ యశోద హాస్పిటల్కు బయలుదేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయలుదేరడంతో యశోద హాస్పిటల్ వద్ద భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. అయితే మార్చి ఆరంభంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం […]