నిత్యం వేల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తూ రవాణా వ్యవస్థలో కీలకంగా వ్యవహరిస్తోంది ఇండియన్ రైల్వేస్. కాగా ప్రయాణికుల సౌకర్యార్థం ఎన్నో సంస్కరణలను చేపడుతూ ప్రయాణికుల ఆదరణ పొందింది.
ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా పలు చోట్ల రైలు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. సాంకేతిక లోపాలు తలెత్తడం వల్ల కొన్ని, కొంతమంది ఆకతాయిలు, సంఘ విద్రోహ శక్తులు పట్టాలు తొలగించడం లాంటివి చేయడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో మరో అగ్నిప్రమాదం జరిగింది. నాసెన్స్ రసాయన పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమ లోని రసాయనాలకు మంటలు అంటుకోవడంతో క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా దావానంలా మారిపోయింది. అక్కడ ఉన్న కొన్ని నాలుగు రియాక్టర్లు భారీ శబ్ధంతో పేలాయి. ప్రమాదంలో హరిప్రసాద్, అర్జున్, మనీష్ బస్కీ అనే కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. విజయ్ అనే కార్మికుడి ఆచూకీ తెలియడం లేదు. పరిశ్రమలోని రసాయన డ్రమ్ములు భారీ శబ్దాలతో పేలుతున్నాయి. ప్రమాదం జరిగిన స్థలంలో […]