టీఎస్పీఎస్పీ పేపర్ లీక్ కేసులో.. లోతుగా దర్యాప్తు చేస్తోన్న కొద్ది.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పల్లీ బఠాణీల మాదిరి.. ప్రతిష్టాత్మక పరీక్ష పేపర్లను అమ్మకానికి పెట్టారు నిందితులు. ఇక తాజాగా ఈ కేసులో ఆసక్తికర ప్రేమా కథా చిత్రమ్ వెలుగు చేసింది. ఆ వివరాలు..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసు పెను సంచలనం సృష్టించింది. ఈ కేసులో రోజు రోజుకీ కీలక మలుపు తిరుగుతుంది. ఇప్పటికే ఈ కేసులో తొమ్మిది మంది నింధితులను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తుంది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది.
'మా అబ్బాయి చాలా మంచోడు..ఎలాంటి దురలవాట్లు లేవు.. అతన్ని ఎవరో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు..' అని ప్రవీణ్ తల్లిగారు చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తారు. ఇక్కడ చూస్తే.. ఇతగాడి రాసలీల చిట్టా చాత్తాడంత ఉంది. ఈ కామాంధుడు దాహానికి ఎంత మంది ఆడపిల్లలు బలయ్యారో అంతుచిక్కడం లేదు. అతడి ఫోన్ లోని వందల సంఖ్యలో మహిళల ఫోన్ నంబర్లు, వాట్సాప్ చాట్ లలో నగ్న వీడియోలు, ఫోటోలు చూసి పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబై తీరంలోని నౌకలో డ్రగ్స్ కేసులో కీలక విషయాన్ని ఎన్సీబీ ప్రత్యేక దర్యాప్తు బృందం వెల్లడించింది. ఈ కేసు విషయంలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని ఎన్సీబీ ప్రత్యేక దర్యాప్తు బృందం స్పష్టం చేసింది. ఆర్యన్ ఖాన్ వాట్సాప్ చాట్లో ఎలాంటి డ్రగ్ ముఠాల వివరాలు లేవని సిట్ చెప్పినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని బెయిల్ మంజూరు చేసే […]