ఇవాళ గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరూ సాయిబాబా ఆలయాలకు తరలి వెళ్తుంటారు. అత్యంత భక్తి శ్రద్ధలతో బాబాని పూజిస్తారు. కొంతమంది అయితే సాయిబాబాకి కానుకలు సమర్పిస్తారు. ఈ క్రమంలో హైదరాబాద్ కి చెందిన వ్యక్తి షిరిడి సాయిబాబాకి బంగారు కిరీటాన్ని బహుకరించారు. దాని ధర ఎంతో తెలుసా?
మహారాష్ట్రలో ఉన్నసాయినాధుని ఆలయం.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మరోసారి ఓ రచ్చతో వార్తల్లో నిలిచింది. ఉగ్రవాదులు ముప్పు ఉందన్న కారణంగా.. సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)తో భద్రత నివ్వాలని సాయి సంస్థాన్, మహారాష్ట్ర పోలీసుల నిర్ణయం తీసుకోగా.. స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. కాగా, ..
కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం షిర్డీసాయికి కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఈ సమస్యకు పరిష్కారమేంటో అర్థమవ్వక ట్రస్ట్ సభ్యులు తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ ఆ సమస్య ఏంటో ఏంటో తెలిస్తే.. మీరు బ్యాంకు అధికారులను తిట్టకుండా ఉంటారు. అదేంటో చూద్దామా..?