రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి ఖాతాలో సుమారు 217 కోట్ల రూపాయలు జమ చేసింది. ఎందుకు.. ఎవరి ఖాతాలో అనే వివరాలు తెలియాలంటే.. ఇది చదవండి
మహిళలకు శుభవార్త అందుతోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు, మహిళలకు తీపికబురు అందించింది. స్వయం సహాయక సంఘాలకు (ఎస్హెచ్జీ) రూ.750 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేసింది.
దేశంలో మహిళా సాధికారతకు, అమ్మాయిల సంరక్షణకు కట్టు బడి ఉంటామని చెబుతున్న బీజేపీ సర్కార్ ఆ దిశ గా ఇవాళ కీలక చర్యలు చేపట్టింది. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీకి ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే అస్త్రాలు సిద్ధం చేస్తోంది బీజేపీ. ఇప్పటికే యూపీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించింది. అంతేకాక మహిళా ఓటర్లును ఆకర్షించేందుకు గాను భారీ పథకాన్నే […]