నెల్లూరు వాసుల చిరకాల స్వప్నం.. నేడు సాకారం అయ్యింది. జిల్లా వాసుల దశాబ్దాల కోరిక అయిన మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీల నిర్మాణం పూర్తయ్యింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రారంభించిన ఈ గొప్ప కార్యాన్ని ఆయన తనయుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి చేశారు. మంగళవారం ప్రాజెక్ట్లను ప్రారంభించి.. జాతికి అంకితం చేసి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు సీఎం జగన్. సంగం, నెల్లూరు బ్యారేజీల నిర్మాణం వల్ల సోమశిల ప్రాజెక్టు వరద […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెప్టెంబర్ 6న నెల్లూరులో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం 10.40 గంటలకు సంగం చేరుకుని.. అక్కడ జగన్ మిత్రుడైన మేకపాటి గౌతమ్ పేరు మీద నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ ను ప్రారంభిస్తారు. అనంతరం జగన్ బహిరంగ సభలో ప్రసంగించి నెల్లూరు చేరుకుంటారు. నెల్లూరు బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. మేకపాటి గౌతమ్ జగన్ కి చిన్ననాటి నుంచి మిత్రుడన్న విషయం తెలిసిందే. మేకపాటి […]
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా పని చేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి కొన్ని రోజుల క్రితం మృతి చెందని సంగతి తెలిసిందే. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి నేపథ్యంలో ఏపీ అసెంబ్లీలో మంగళవారం సంతాప తీర్మానాన్ని సీఎం జగన్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తీర్మానంపై చర్చ జరిగింది. మంత్రులు, పార్టీ నాయకులు మేకపాటి గౌతమ్ రెడ్డి మరణానికి సంతాపం ప్రకటించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. […]