ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది.[1] భారత దేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు హాజరు అవుతారు. దేశంలోనే అతి పెద్ద గిరిజనజాతర గా గణతికెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది. మేడారంలో విషాదం చోటు చేసుకుంది. మేడారం సమ్మక్క పూజారి సిద్దబోయిన సాంబయ్య(38) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాంబయ్య బుధవారం […]
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీవైష్ణవ ప్రముఖులు చినజీయర్ స్వామి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికి తెలుసు. గీతాజ్యోతి ఉద్యమాన్ని చేపట్టి.. జనాల్లో అజ్ఞానాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. సమతా మూర్తి విగ్రహాన్ని స్థాపించి.. మనుషులందరూ సమానమే అన్న భావనను వ్యాప్తి చేస్తున్నారు. అయితే ప్రవచనాల సందర్భంగా కొన్ని సార్లు అనుచిత వ్యాఖ్యలు చేసి.. వివాదాల్లో నిలస్తుంటారు. తాజాగా చినజీయర్ స్వామిపై ఓ వివాదం నడుస్తోంది. గిరిజన దేవతలైన సమక్క-సారలమ్మపై గతంలో చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదం […]
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్ స్వామి వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. గతంలో ఆయన చేసిన ప్రవచనాలు వీడియోలు తాజాగా మరోసారి వైరల్ కావడం.. అవి వివాదాలకు దారి తీయడం జరుగుతోంది. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆసియాలో రెండో కుంభమేళాగా భావించే మేడారం జాతర, వన దేవతలు సమ్మక్క-సారలమ్మలను ఉద్దేశిస్తూ చిన జీయర్ చేసిన ప్రవచనాల వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి రావడమే కాక వైరల్గా మారింది. ఈ వీడియోలో […]
తెలంగాణ కుంభమేళాగా చెప్పుకునే అతి పెద్ద మేడారం జాతర.. వనదేవతలక జనజాతర అంగరంగ వైభవంగా సాగుతుంది. చిన్నా, పెద్దా, ఆడా మగా అన్న తేడాలేకుండా కోటి మందికి పైగా భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటారు. ఈ నెల 16 నుంచి మేడారంలో మొదలయ్యే సమ్మక్క సారలమ్మ మహాజాతరకు గత నెలరోజులుగా ప్రతీరోజూ వేలాదిమంది భక్తులు వెళ్ళి దర్శించుకొని మొక్కులు చెల్లించుకొంటున్నారు. ఈ సంవత్సరం చాలామంది వనదేవతలను దర్శనం చేసుకోవాలని ఉన్నా కరోనా భయాలు వెంటాడుతుండటంతో రాలేకపోతున్నారు. ఇలాంటి […]