ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లాలో భారీ పేలుడు చోటు చేసుకుంది. మన్యం జిల్లాలోని సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఈ భారీ పేలుడు జరిగింది. సాలూరు టౌన్ పీఎస్ లో సీజ్ చేసిన బాణాసంచా పేలడంతో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో చుట్టు పక్కల ఇళ్లలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి పోలీస్ స్టేషన్ వైపు వెళ్లారు. అయితే భారీ పేలుడు సంభవించిన సమయంలో పోలీసులు అక్కడి […]
మరణం.. కొందరి జీవితాల్లో తీరని శోకాన్ని మిగిల్చితే.. మరికొందరు జీవితాల్లో మాత్రం పూడ్చలేని విషాదాన్ని మిగిల్చుతుంది. నా అనుకున్న వాళ్ల మరణాన్ని తట్టుకోలేని కొందరు బతికినా చావుతోనే సమానమనే విధంగా ఉంటుంటారు. చివరికి వారి మరణ వార్తను జీర్ణించుకోలేక అక్కడికక్కడే కుప్పకూలిపోతుంటారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ ఇల్లాలు భర్త మరణించిన కొన్ని గంటల వ్యవధిలోనే తన ప్రాణాలు విడిచింది. తాజాగా విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక […]
ప్రజల అవసరాలు తీరుస్తూ.., కరోనా లాంటి కష్ట సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా సేవలు అందించి వాలంటీర్స్ మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే.. కొంతమంది వాలంటీర్లు మాత్రం వారి స్వార్థం కోసం అమాయకమైన ప్రజలను మోసం చేస్తూ.. ఆ వ్యవస్థ కే మచ్చ తెస్తున్నారు. తాజాగా.. విజయనగరంలో ఇలాంటి ఘటనే చోటు చేసుసుకుంది. విజయనగరం జిల్లాలోని సాలూరులో వార్డు వాలంటీర్ రమ్య.. ప్రజలను 3 కోట్ల వరకు మోసం చేసి పరారైన విషయం తెలిసిందే. రమ్య […]