ఐపీఎల్ పదహారో సీజన్తో స్టార్డమ్ సంపాదించిన క్రికెటర్లలో రింకూ సింగ్ ఒకడు. అతడి పించ్ హిట్టింగ్, భారీ సిక్సులకు అందరూ ఫిదా అయ్యారు. అలాంటి రింకూ చేసిన ఒక పని ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
క్రికెటర్లు అనగానే వారికి మాత్రమే కాదు.. వారి ఫ్యామిలీకి కూడా కొన్నిసార్లు ఇబ్బందులు తప్పవు. సెలబ్రిటీల తరహాలోనే క్రికెటర్ల కుటుంబసభ్యులకు కూడా కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి ఒక ఘటనే కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రానా భార్యకు ఎదురైంది.
దేశ రాజధాని ఢిల్లీలో పోకిరీలు రెచ్చిపోయారు. రాత్రి సమయంలో భారత క్రికెటర్ భార్య కారును వెంబడిస్తూ ఆమెను తీవ్ర ఇబ్బందులు పెట్టారు. గట్టిగా అరుస్తూ.. కారును ఢీకొట్టారు. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరలవుతున్నాయి.