ఈ మధ్య చోటు చేసుకుంటున్న వరుస రైలు ప్రమాదాలతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతోందో అని భయాందోళనకు గురవుతున్నారు. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేసిన సాహసం అందరినీ ఆకట్టుకుంటుంది.
ఈ మద్య దేశంలో పలు చోట్ల రైలు ఫ్లాట్ ఫామ్స్ వద్ద ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. కదులుతున్న ట్రైన్ నుంచి దిగడం, ఎక్కడం లాంటివి చేసే సమయంలో అనుకోకుండా ప్రమాదాలకు గురి అవుతున్నారు.
రైల్వే స్టేషన్ లో రైల్ వస్తున్న సమయంలో ఫ్లాట్ ఫామ్ పై నిలబడటం.. కదులుతున్న ట్రైన్ ఎక్కడం, దిగడం లాంటివి చేస్తే ప్రాణాలకు ప్రమాదం మని ఎన్నిసార్లు రైల్వే అధికారులు చెబుతున్నా.. అలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ పునరావృతం అవుతూనే ఉన్నాయి.
మనిషి ప్రాణం ఎంత విలువైనదని తెలిసినా కొంత మంది నిర్లక్ష్యం.. తొందరపాటు వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా కదులుతున్న రైలు ఎక్కడం.. దిగడం వల్ల ఫ్లాట్ ఫామ్ పై పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. కొన్నిసార్లు అదృష్టం కొద్ది ఇలాంటి ప్రమాదాల నుంచి రైల్వే సిబ్బంది.. తోటి ప్రయాణీకులు బాధితులను రక్షించిన సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇది చదవండి: షోలో నుండి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిన జబర్దస్త్ వర్ష! కదులుతున్న లోకల్ రైలు ఎక్కుతుండగా […]