కర్ణాటకలో కరోనా కలకలం రేపింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే గురుకుల పాఠశాలలో ఏకంగా 94 మంది విద్యార్థులకు పాజిటివ్ గా తేలింది. దీంతో ఒక్కసారిగా అధికారులు అప్రమత్తమయ్యారు. నరసింహరాజపుర తాలూకాకు చెందిన గురుకుల పాఠశాలలో కరోనా విలయతాండవం చేస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే అక్కడ వచ్చిన పాజిటివ్ కేసులు చూసి అధికారులు కంగు తిన్నారు. గతవారం ఒక ఉపాధ్యాయుడికి కరోనా సోకడంతో పాఠశాలలోని అందరు విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆదివారం మొత్తం 457 మంది […]
కరోనా మహమ్మారి ఇక పోయింది అని అనుకున్న ప్రతిసారి రూపాంతరం చెంది మళ్లీ కొత్త వేరియంట్ గా పుట్టుకొస్తూనే ఉంది. దేశంలో కేసుల నమోదులో స్పల్పంగా పెరుగుదల కనిపిస్తోంది. ఇప్పటికే మూడో వేవ్ మొదలైపోయింది అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలోని గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. ఏకంగా 43 మంది విద్యార్థులకు కరోనా నిర్ధరణ జరిగింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగి గురుకుల పాఠశాలలో 43 మంది విద్యార్థులు, ఒక […]
హాస్టల్స్, గురుకుల పాఠశాలల్లో వంట గదిలో జరిగే ఘటనలు ఒక్కోసారి ఎంతో ఆశ్చర్యానికి, కొన్నిసార్లు ఆగ్రహానికి గురి చేస్తుంటాయి. గతంలో సాంబర్ లో బల్లి, చెడిపోయిన కోడిగుడ్లు, అన్నంలో పురుగులు- రాళ్లు, కుళ్లి పోయిన కూరగాయలు ఇలా ఎన్నో దారుణమైన ఘటనలు వెలుగు చూశాయి. ఈ ఘటన మాత్రం అన్నింటికంటే మహా ఘోరంగా ఉంది. ఉప్మాతో ఏకంగా పాము పిల్లనే వండేశారు. ఆ పని వల్ల 58 మంది పిల్లలు ఆస్పత్రి పాలయ్యారు. ఈ దారుణం కర్ణాటక […]
రోజులు మారాయి తరగతిలో చదువులు చేతిలో సెల్ఫోన్లోకి వచ్చాయి. అసపలు ఫోన్ అంటే ఏంటో కూడా తెలియని పిల్లలకు కూడా తల్లిదండ్రులు ఆండ్రాయిడ్ ఫోన్లు కొనివ్వాల్సిన పరిస్థితి వచ్చింది. వాటిని సరిగ్గా వాడుకుంటే వారి భవిష్యత్కు బాటలు వేస్తాయి. కాదని పెడదారి పడితే అదే ఫోన్లు వారి జీవితాన్ని చిదిమేస్తాయి. అలాంటి ఘటనలు ఇప్పటికే చాలా జరిగాయి కూడా. తాజాగా మియాపూర్లో వెలుగు చూసిన ఘటన అందరినీ కలచి వేసింది. మియాపూర్ హనీస్ కాలనీలో ఉండే బాలిక […]