ఒడిశా బాలాసోర్ జిల్లాలో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ ఎంతటి విషాదాన్ని నింపింతో ప్రత్యేకంగా చెప్పనక్కలేదు. ఈ ప్రమాదంలో మరిణించిన వారి కుటుంబాలు ఇంకా విషాదం నుంచి కోలుకోలేకపోతున్నారు.. ఇక గాయపడిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ప్రతిభ ఉన్నా ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత విద్య అభ్యసించలేకపోతున్న విద్యార్థులు దేశంలో ఎందరో ఉన్నారు. అలాంటి వారిని ప్రోత్సహించడానికి రిలయన్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. వచ్చే పదేళ్లలో 50,000 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లను అందించనుంది. అందులో భాగంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో 5100 స్కాలర్షిప్ల అందించబోతున్నారు. ఇందులో 5000 స్కాలర్షిప్స్ అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థులకు కాగా, 100 స్కాలర్షిప్స్ పీజీ విద్యార్థులకు ఇవ్వనున్నారు. ఈ స్కాలర్షిప్స్ పొందడానికి అర్హతలేంటి..? ఎలా అప్లై చేయాలి..? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.. […]
ముకేశ్ అంబానీ పరిచయం అవసరంలేని పేరు. భారత్లో అత్యంత ధనవంతుడు. దేశంలోనే రూ.10 లక్షల కోట్ల మార్కెట్ విలువ కలిగిన ఏకైక కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత. ఇప్పుడు ఈయన గురించి ఎందుకంటే.. ముకేశ్ అంబానీ మరో ఘనత సాధించారు. ప్రపంచ కుబేరుల జాబితాలో పైపైకి దూసుకెళ్లారు. రిలయన్స్ షేర్ల ర్యాలీ ఇందుకు ప్రధాన కారణం. అత్యంత ధనవంతుడుగా పేరుగాంచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఒక్క రోజు సంపాదన ఎంతో తెలిస్తే నోరెళ్ల బెడతారు. […]