భారత దేశంలో కొంత కాలంగా రైతులు తమ సమస్యలపై ఆందోళన చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం సైతం రైతుల ఆందోళనకు మద్దతు ఇస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే గ్రామ, మండల స్థాయి నుంచి ఆందోళనలు చేపట్టారు. రైతు దీక్ష పేరుతో ఢిల్లీ వేదికగా సీఎం కేసీఆర్ వరి ధర్నా చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన దీక్షకు రాకేశ్ తికాయత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. […]
గత కొన్ని రోజులుగా ఢిల్లీలో చేపట్టిన రైతు దీక్షకు టీఆర్ఎస్ మద్దతు పలుకుంతుంది. ఈ నేపథ్యంలో యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన దీక్షకు ముఖ్యమంత్రి కేసీఆర్, రాకేశ్ తికాయత్ హాజరయ్యారు. కేంద్రం రైతుల పట్ల వివక్ష చూపిస్తుందని.. ప్రజలు అంతా గమనిస్తున్నారని కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా […]
హైదరాబాద్- తెలంగాణలో వరిధాన్యం కొనుగోలుకు సంబందించి కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనంటూ మోదీ సర్కార్ పై యుధ్దానికి సిద్ధమైన సీఎం కేసీఆర్ స్వయంగా హైదరాబాద్ లో ఆందోళనలో పాల్గొని సంచలనం రేపారు. అంతే కాదు ఏకంగాా మంత్రులు, అధికారులతో కలసి ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఐతే ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ మాత్రం దొరకలేదు. […]