ఉత్తరాదిలో బీజేపీ దాదాపు అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉండటమో.. విపక్షంగానో బలంగానే ఉంది. ఇక ప్రస్తుతం బీజేపీ టార్గెట్ దక్షిణాది రాష్ట్రాలు. సౌత్లో కేవలం కర్ణాటకలో మాత్రమే బీజేపీకి పట్టు ఉంది. ఇక మిగతా రాష్ట్రాల్లో బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో.. తన పట్టు పెంచుకునేందుకుగాను బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలో.. అధికార పార్టీకి గట్టి పోటీ ఇస్తోంది బీజేపీ. దుబ్బాక, మునుగోడు, గ్రేటర్ […]
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక ఆధారాలు బయటపెట్టారు. అయితే గ్యాంగ్ రేప్ బాధితురాలి ఫొటోలు, వీడియోలు బయటపెట్టారంటూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారంట. ఈక్రమంలో ఎమ్మెల్యే రఘనందన్ రావుకి చాలామంది సోషల్ మీడియా ద్వారా తమ మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే గ్యాంగ్ రేప్ కేసు విషయంలో […]
జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచార ఘటన కేసు కీలక మలుపులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో సాదుద్దీన్ మాలిక్(18) ఒక్కడే మేజర్ కావడంతో మిగిలిన ఐదుగురిని జువైనల్ హోమ్ కు తరలించారు.. వారి వివరాలను గోప్యంగా ఉంచారు. అయితే ఈ కేసులో మొదటి నుంచి తన గళం వినిపిస్తూ.. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటూ డిమాండ్ చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదు […]
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకి చేదు అనుభం ఎదురైంది. నియోజకవర్గంలోని తోగుట మండలం గుడికందుల గ్రామ పర్యటనకు వెళ్లిన ఆయనకు గ్రామంలోని మహిళలు నడి రోడ్డుపై ప్రశ్నించారు. ఉప ఎన్నికల సమయంలో భాగంగా ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదంటూ ప్రశ్నించారు. మహిళలు అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్యే రఘునందన్ రావు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. వెంటనే పార్టీ కార్యకర్తలు అలెర్ట్ అయి ఆ మహిళలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇది కూడా చదవండి: వైఎస్ షర్మిల […]