కారుణ్య మరణానికి తమ కుటుంబానికి అనుమతి ఇవ్వాలంటూ ఓ వ్యక్తి చేసిన అర్జీ కలకలం రేపుతోంది. తన యజమాని తీవ్రంగా వేధిస్తున్నాడని. ఇంట్లోకి కూడా వెళ్లేందుకు వీలు లేకుండా ఇంటి చుట్టూ 15 అడుగుల గొయ్యి తీయించాడని తెలిపాడు. తన వేధింపులు తాళలేకపోతున్నాం.. మాకు కారుణ్య మరణం ప్రసాదించాలంటూ అతను వేడుకున్నాడు. ఇదీ చదవండి: హీరో ప్రభాస్ కు సర్జరీ! షాక్ లో డార్లింగ్ ఫ్యాన్స్ వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక కొడుగు జిల్లా మడికేరి పలిబెట్టలో సుబ్రమణి అనే […]
భారత రాష్ట్రపతి 2020 సంవత్సరానికి గానూ పద్మశ్రీ అవార్డులు ప్రదానం చేశారు. 2020కి గాను మొత్తం 61 మందికి పద్మ శ్రీ అందజేశారు. వారిలో అందరినీ ఆశ్చర్యపరిచినది.. అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి తులసి గౌడ(76). ఆవిడ చేసిన సామాజిక సేవకు పద్మశ్రీ అవార్డు దక్కింది. ఆవిడకు అక్షరం ముక్కరాదు. కానీ, అడవిలోని చెట్ల గురించి గుక్కతిప్పుకోకుండా మాట్లాడగలదు. అందుకే ఆమెకు ‘ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్’ అనే పేరు కూడా వచ్చింది. ఏ మొక్క ఎందుకు […]
ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెదేపా నేతలతో కలిసి రాష్ట్రపతితో భేటీ అయిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఏపీలో అధికార పార్టీ ప్రేరేపిత ఉగ్రవాదం కొనసాగుతోందంటూ ఘాటుగా స్పందించారు. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామన్నారు. రాష్ట్రంలో 25 వేల ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నారన్నారు. దాని విలువ రూ.8 వేల కోట్ల రూపాయలంటూ విమర్శించారు. దేశంలో ఎక్కడ గంజాయి, డ్రగ్స్ దొరికినా.. దాని మూలాలు […]
ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్లో పోటీపడిన భారత క్రీడాకారులకు రాష్ట్రపతి తేనీటి విందు ఇచ్చారు. క్రీడాకారులను రాష్ట్రపతి భవన్కు ఆహ్వానించిన కోవింద్ క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ఒలింపిక్ అథ్లెట్లను చూసి దేశం గర్వపడుతోందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. భారత ఒలింపిక్స్ చరిత్రలో ఈసారి అత్యధిక పతకాలు అందించారని వారిని ప్రశంసించారు. మహిళా క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ‘విపత్కర పరిస్థితుల్లోనూ భారతావని సంబురాలు చేసుకునేలా చేశారు. ఎన్నో ఒడిదొడకులను ఎదుర్కొంటూ ప్రపంచస్థాయి […]