ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రధాన సమస్య గాలి కాలుష్యం. రాను రాను గాలిలో నాణ్యత అనేది తగ్గిపోతోంది. అత్యంత తక్కువ గాలి నాణ్యత కలిగిన నగాలు భారతదేశంలో 37 ఉన్నాయనే లెక్కలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అయితే ఈ సమస్య నుంచి తప్పించుకునేందుకు పలు విధానాలను కూడా వాడుతున్నారు.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశంలో ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పడిపోతున్నాయి. శీతలగాలులు విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో చలి పెరిగి, ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలోకి పడిపోయాయి. ఈ కారణంగా చాలా మంది ఇప్పటికే మరణించారు. అదీకాక పొగమంచు కారణంగా ప్రమాదాలు సైతం సంభవిస్తున్నాయి. వీటితో పాటుగా కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోతుండటంతో.. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజులు డిజిల్, పెట్రోల్ వాహనాలపై తాత్కాలికంగా నిషేధం విధిస్తూ.. ఉత్తర్వులు […]
ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న అంశం వాతావరణ కాలుష్యం. వాటిలో మరీ ప్రధానంగా మారింది నీటి కాలుష్యం. నీటి కాలుష్యానికి ముఖ్య కారణం పరిశ్రమల వల్ల పెరుగుతున్న రసాయన వ్యర్థాలు. తాజాగా ఢిల్లీలో కనిపించిన దృశ్యం అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. ఛత్ పూజ సందర్భంగా మహిళలు నదీ స్నానాలు ఆచరించారు ఆ దృశ్యాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. యమునా నది మొత్తం తెల్లటి దుప్పటి కప్పినట్లు నురగతో నిండిపోయింది. ఛత్ పూజలో ముఖ్యంగా నదీ స్నానానికి ప్రాముఖ్యత ఉంటుంది. మహిళలు […]
చిత్తూరు జిల్లా బేస్ చేసుకొని నడిచే అమరరాజా బ్యాటరీస్ దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంది. అయితే ఇప్పుడు ఆ అమరరాజా సంస్థకు చెందిన ప్లాంట్లను మూసివేయాలని ఏపీ ప్రభుత్వం షాకిచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ సంస్థకు చెందిన చిత్తూరు జిల్లాలోని ప్లాంట్లు మూసివేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశించింది. కాలుష్య నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించిందనేపేరుతో చిత్తూరు జిల్లాలోని ఆ కంపెనీకి చెందిన ప్లాంట్లను మూసివేయాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు (ఏపీపీసీబీ) శుక్రవారం ఈ మేరకు […]