తెలంగాణలో రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు తెలిపింది. రాష్ట్రంలో నాలుగు వేల కేంద్రాలు అన్నదాతలకు అందుబాటులోకి తీసుకురానుంది. వాటి వివరాలను తెలుసుకుందాం..
దేశ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాల్లోకి చేరనున్నాయి. ఈ పథకానికి సంబంధించిన 14వ విడత డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పీఎం కిసాన్ నిధుల విడుదల గురించిన అంశంపై కేంద్రం కీలక సమాచారాన్ని అందించింది.