విదేశాల్లో ఆల్రెడీ నీటి సంక్షోభం ఏర్పడింది. నీటి కోసం ఇతర దేశాలను అడగాల్సి వస్తున్నది. ఈ క్రమంలోనే సింగపూర్ సర్కారు వినూత్న ప్రయగానికి పూనుకున్నది. ధునాతన వ్యవస్థతో కూడిన ఓ ప్లాంట్ను అభివృద్ధి చేస్తోంది. ఈ ప్లాంట్ ద్వారా మురుగునీటిని శుద్ధి చేసి వాటిని మంచినీరుగా మార్చి ప్రజలకు అందించాలన్న ధ్యేయంతోనే సింగపూర్ ప్రభుత్వం ముందడుగు వేసింది. సింగపూర్లో సహజనీటి వనరులు లభ్యత తక్కువ. ప్రతీసారి నీటి సరఫరా కోసం పొరుగున ఉన్న మలేషియా దేశంపై ఆధారపడుతూ […]
హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో మరో అగ్నిప్రమాదం జరిగింది. నాసెన్స్ రసాయన పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమ లోని రసాయనాలకు మంటలు అంటుకోవడంతో క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా దావానంలా మారిపోయింది. అక్కడ ఉన్న కొన్ని నాలుగు రియాక్టర్లు భారీ శబ్ధంతో పేలాయి. ప్రమాదంలో హరిప్రసాద్, అర్జున్, మనీష్ బస్కీ అనే కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. విజయ్ అనే కార్మికుడి ఆచూకీ తెలియడం లేదు. పరిశ్రమలోని రసాయన డ్రమ్ములు భారీ శబ్దాలతో పేలుతున్నాయి. ప్రమాదం జరిగిన స్థలంలో […]
న్యూజిలాండ్ ఆక్షన్ వెబ్ సైట్ ట్రేడ్ మీ వేదికగా కేవలం 8 ఆకులు కలిగిన ఈ అరుదైన మొక్కను ఆక్లాండ్ వాసి ఏకంగా రూ.14లక్షలకు సొంతం చేసుకున్నాడు. తెలుపు రంగులో ఉండే దీని పేరు రాపిడోఫోరా టెట్రాస్పెర్మా అని ట్రేడ్ మీ తెలిపింది. ఈ ఇండోర్ మొక్క కోసం ఓ వ్యక్తి వందలు వేలు కాదు ఏకంగా లక్షలు వెచ్చించాడు. రాయల్ గార్డెన్స్ కు చెందిన ఆన్లైన్ ప్లాంట్ రిజిస్టర్ క్యూలో నమోదైన వివరాల ప్రకారం ఈ […]
దేశంలో కరోనా విజృంభిస్తుంది. రోజు రోజూకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. ఇక దేశ వ్యాప్తంగా పలు ఆసుపత్రులలో బెడ్స్ కొరతనే కాకుండా.. ఆక్సిజన్ కోరత ఏర్పడుతుంది. దీంతో ఆక్సిజన్ అందకుండా.. చాలా మంది కరోనా రోగులు మృతిచెందుతున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్లను రాష్ట్రాలకు సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో పలు రాష్ట్రాల్లోని ఆసుపత్రులలో బెడ్స్ కొరత, ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేదిస్తోంది. ఇక ప్రాణవాయువు కొరతతో […]