మురికి కాల్వలోని వ్యర్థాలను తింటూ, అందులోనే పొర్లుతూ ఉంటాయి పందులు. వాటిని చూసినప్పుడల్లా ఒకింత చిరాకు వస్తుంటుంది. అలాగే అవి దురద వచ్చినప్పుడల్లా గోడలకు బరబరా గీకుతూ.. పెద్ద మూతి వేసుకుని అటు, ఇటు తిరుగుతూ ఉంటాయి. అయితే తమ పందులు అమ్ముకున్నాడని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు కొందరు. వినడానికి వింతగా అనిపించినా నిజం.
నిత్యం ఎంతో మంది సామాన్య జనం ఉండటానికి ఇళ్లు, తినడానికి తిండిలేక ఇబ్బందులు పడుతుంటారు. చిన్న ఇంటిని నిర్మించుకునేందుకు కూడా రేయింబవళ్లు ఎంతో కష్టపడుతుంటారు. ఇళ్లు కట్టుకునే స్థోమ లేని వాళ్లు..ఖాళీ ప్రదేశం చూసుకుని చిన్నపాటి గుడిసైనా వేసుకుంటారు. ఇలా ఇంటికి కోసం మనష్లులే అనేక ఇబ్బందులు పడుతుంటే.. పందుల కోసం మాత్రం ఓ పెద్ద బిల్డింగే నిర్మించారు. అది కూడా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 26 అంతస్తులతో పందుల కోసం అపార్టమెంట్ ను […]
Kadapa: కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇంటి బయట నిద్రిస్తున్న ఓ వృద్ధురాలిపై కొన్ని పందులు దాడి చేసి చంపేశాయి. వృద్ధురాలు ఇంటి బయట నిద్రిస్తుండగా శుక్రవారం ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా బ్రహ్మంగారి మఠానికి చెందిన నాగిరెడ్డి సిద్ధమ్మ అనే 80 ఏళ్ల వృద్దురాలు కుటుంబంతో కలిసి తపాలా కార్యాలయం వీధిలో నివసిస్తోంది. సిద్ధమ్మకు ఆరు బయట మంచంపై పడుకోవటం అలవాటు. రోజులాగే శుక్రవారం ఉదయం మంచంపై కాస్త సేదదీరింది. పది […]
తమకు నచ్చిన ఆహారం కోసం కొంత మంది ఎంతదూరమైన వెళతారు. అంతేకాదు దాని కోసం ఎంత డబ్బులు అయినా ఖర్చు చేస్తారు. కొన్ని మనకు అందుబాటు ధరలో ఉంటాయి. మరికొన్ని మాత్రం బాగా ధనవంతులు మాత్రమే కొనుక్కోగలరు. ఇది కూడా అలాంటిదే. అదే స్పెయిన్లోని పంది మాంసం. పంది ఒక లెగ్ ధర లక్షల్లో ఉంటుంది. ఎందుకంటే దీని నుంచి హామ్ తయారు చేస్తారు. దాని రుచి, తయారీ ప్రక్రియ కారణంగా ధర చాలా ఎక్కువగా ఉంటుంది. […]