స్పెషల్ డెస్క్- సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ వార్త అయినా క్షణాల్లో చేరిపోతోంది. ప్రపంచంలో ఎక్కడ ఏంజరిగినా మన చేతిలోని స్మార్ట్ ఫోన్ కు వచ్చేస్తోంది. ఐతే సోషల్ మీడియాలో వచ్చే వాటిలో దేన్ని నమ్మాలో, దెన్ని నమ్మకూడదో తెలియడం లేదు. ప్రధానంగా సైబర్ నేరాలు పెరిగిపోయిన నేపధ్యంలో సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు పోలీసులు. సోషల్ మీడియా ఇటీవల వైరల్ అవుతున్న ఓ వార్తపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్ర […]
న్యూ ఢిల్లీ- సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఓ సమాచారమైన క్షణాల్లో చేరిపోతుంది. ప్రపంచంలో ఎక్కడి ఏంజరిగినా వెంటనే అందరికి తెలిసిపోతుంది. ఐతే సోషల్ మీడియాలో వచ్చే వాటిని ఎంత మేర నమ్మవచ్చన్నదే సమస్య. ఒక్కోసారి ఫేక్ న్యూస్ కూడా సోషల్ మీడియాలో వస్తుంటుంది. అందుకని సోషల్ మీడియాలో వచ్చే వాటిలో ఏది నమ్మాలో.. ఏది నమ్మకూడదో కొన్ని సందర్బాల్లో అర్ధం కాదు. కరోనా లాంటి విపత్కర సమయంలో కేంద్ర ప్రభుత్వానికి సంబందించిన ఓ పోస్ట్ సోషల్ […]
మాస్క్ వల్ల ఆక్సీజన్ సమస్యఇందులో నిజం ఎంత ఉంది మాస్క్ వల్ల ఆక్సీజన్ సమస్యఇందులో నిజం ఎంత ఉంది న్యూఢిల్లీ (నేషనల్ డెస్క్)- కరోనా వైరస్ నుంచి మనల్ని రక్షించేవి మాస్క్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజర్. ఇందులో ప్రధానంగా ఫేస్ మాస్క్ ధరించడం వల్ల చాలా వరకు కరోనా నుంచి రక్షణ పొందవచ్చు. మాస్క్ చాలా వరకు ఎదుటి వారి నుంచి కరోనా సోకకుండా కాపాడుతుంది. అందుకే ప్రస్తుతం మాస్క్ ధరించడం చాలా ముఖ్యం. బయటకు వెళ్లినప్పుడే […]