పెళ్లై చాన్నాళ్లు పిల్లలు కలగకపోతే.. వారి కోసం పరితపించిపోతారు దంపతులు. పిల్లలు పుట్టాలని దేవుళ్లకు పూజలు చేస్తుంటారు. ఇక మహిళలైతే ఉపవాసాలు, వ్రతాలు, నోములు నోచుకుంటారు. గోడ్రాలు అన్న పిలిపించుకోవడం కన్నా చనిపోవడం మేలని భావిస్తుంటారు.
గూడ్స్ రైలు 50 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఆ సమయంలో మనుషులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్ కి కూడా ఏమీ జరగలేదు. కానీ గ్రామస్తుల ప్రాణాలకు మాత్రం ముప్పు వాటిల్లింది. గూడ్స్ రైలు వల్ల ఆ గ్రామంలోని వాతావరణం విషపూరితమైపోయింది. దీంతో అక్కడి ప్రజలను మంచి నీళ్లు తాగొద్దు అంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
మద్యం మహమ్మారి వల్ల ఎక్కువగా బాధపడేది ఆడవాళ్లే. మగాళ్లు తప్పతాగి.. వారి జీవితాలనే కాక కుటుంబ భవిష్యత్తును కూడా నాశనం చేస్తారు. ఆడవాళ్లు సంపాదించిన సొమ్ము కూడా లాక్కెళ్లి తాగి తందనాలడే వాళ్లు మన సమాజంలో కోకొల్లలు. మద్యపానానికి వ్యతిరేకంగా ఒక్క మనదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు జరిగాయి. చాలా దేశాలు మద్యం అమ్మకాలు, వినియోగానికి సంబంధించి పలు నియమాలు పెట్టుకున్నాయి. ఇక మన దేశంలో మైనర్లుకు మద్యం విక్రయించకూడదు. కానీ చాలా చోట్ల ఈ నియమాన్ని […]
అమెరికా- ఈ ప్రపంచంలో చాలా అరుదైన ఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. వాటిలో కొన్ని సంఘటనలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అలాంటి అద్భుతమైన ఘటనే అమోరికాలో జరిగింది. సాధారనంగా ఈ మధ్య కాలంలో గర్భిణిలంతా ఆస్పత్రిలోనే ప్రసవిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కోసారి విమానంలో ప్రసవాలు జరిగిన అరుదైన ఘటనలు చూస్తుంటాం. కానీ అమెరికాలో ఏకంగా ఓ మహిళ కారులోనే ప్రసవించింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అందులో ఆశ్చర్యం ఏముంది.. మన దేశంలో బస్సులో, ఆటోలో ప్రసవాలు జరుగుతూనే ఉంటాయి […]