విజయవాడకు చెందిన ఇందు తన లక్ష్యంపై ఏకాగ్రతతో శ్రమించి విజయం సాధించింది. ఆమె తల్లి మాధవి, తండ్రి పేరు సత్యనారాయణ. సొంత ఊరు కృష్ణా జిల్లా పెనమలూరు. తండ్రి గెస్ట్ లెక్చరర్.. తల్లి సాధారణ గృహిణి. విజయవాడలో బీటెక్ కంప్లీట్ చేసి, అమెరికాలో ఎం.ఎస్ పబ్లిక్ పాలసీ పూర్తి చేసింది.
అయితే, మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్న ఓ ఇళ్లు పెనమలూరు పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ కిషోర్దిగా తేలింది. అతడు పోరంకిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని...
దొంగతనం కోసమని వెళ్లి చంపేసి వారి ఒంటి మీద, ఇంట్లో ఉన్న నగలను ఎత్తుకొచ్చే బ్యాచ్ అది. మొత్తం ఆరుగురు దుర్మార్గులు. డబ్బుల కోసం, బంగారు నగల కోసం మనుషులను చంపేసే బ్యాచ్. ఈ బ్యాచ్ ఇప్పటివరకూ ఆరుగురిని హత్య చేశారు. కానీ ఇప్పటి వరకూ ఒక్కరు కూడా ఫిర్యాదు ఇవ్వలేదు. అలా అని వీళ్ళేమైనా సినిమాల్లో చూపించే బజారు రౌడీలేమీ కాదు. అసలు వీరి గురించి ఎవరికీ తెలియదు. మరి ఫిర్యాదు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి?
దేశ కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. చిన్న చిన్న కారణాలే తల్లిదండ్రులు, కుమారులు, కుమార్తెలు, భార్యా భర్తల మధ్య గొడవలకు కారణాలవుతున్నాయి. ఇవి చిలికి చిలికి గాలి వానలా మారినట్లు.. అఘాయిత్యాలకు కారణాలవుతున్నాయి. తాజాగా ఓ ఇంట్లో నెలకొన్న వివాదం పెను విపత్తుకు దారి తీసింది.