పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. ఈ సారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో జరగనున్నాయి. తొలి విడతలో భాగంగా జనవరి 31న మొదలు కాగా, ఫిబ్రవరితో ముగుస్తుంది. రెండవ విడత మార్చి 13న మొదలై ఏప్రిల్ 6వ తేదీ వరకు కొనసాగనుంది. ఇప్పటికే దేశాన్ని కుదుపేస్తున్న అదానీ అంశంపై అటు లోక్ సభలోనూ, ఇటు రాజ్యసభలోనూ చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. వాయిదాల పర్వంతో ఇరు సభలు నెట్టుకొస్తున్నాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ […]
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్ లో ప్రసంగించారు. గతకొన్ని రోజుల నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం సభ ను ఉద్దేశించి ప్రధాని ప్రసగించారు. పార్లమెంటులో రాష్ట్రపత్రి.. తన ప్రసంగంతో మనందరిలో స్ఫూర్తి నింపారని ప్రధాని మోదీ తెలిపారు. రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని లోక్ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ ఓ రేంజ్ లో విరుచక పడ్డారు. అలానే తమ ప్రభుత్వం దేశాభివృద్ధి కోసం, ప్రజల […]
సాధారణంగా కేంద్ర బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశ పెడతారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పద్దులను ఆయా రాష్ట్రాల అసెంబ్లీలలో ప్రవేశ పెడుతుంటారు. ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం కూడా. కానీ ఆనవాయితీకి భిన్నంగా.. దేశంలోని ఓ కీలక రాష్ట్ర బడ్జెట్ ను.. కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఇంతకీ అది ఏ రాష్ట్రం. అలా చేయడానికి గల కారణాల తెలుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.. మన దేశంలో భూతల స్వర్గం భావించే రాష్ట్రం జమ్ము కశ్మీర్. అక్కడ ప్రకృతి అందాలతో […]
కేంద్ర వార్షిక బడ్జెట్ 2022-23కు ఆమోదం తెలిపేందుకు మోదీ నాయకత్వంలోని కేంద్ర మంత్రివర్గం పార్లమెంట్లో సమావేశమయ్యింది. ప్రధాని మోదీతో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, రైల్వే, కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ను ప్రవేశపెడతారు. అంతకుముందు 2021-22లో మొదటిసారి పేపర్లెస్ యూనియన్ బడ్జెట్ను సమర్పించారు. ఆర్థిక మంత్రి […]