ప్రపంచంలో అత్యంత ధనికుల్లో ఒకరైన ఎలాన్ మాస్క్ గురించి తెలిసిందే. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంటారు. ఆయన చేసిన ఓ ట్విట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అమెరికా- ప్రపంచ ప్రఖ్యాత సోషల్ మీడియా టెక్ కంపెనీ ట్విట్టర్ సీఈఓగా మన భారతీయుడు పరాగ్ అగర్వాల్ నియమింపబడ్డ సంగతి తెలిసిందే. ట్విటర్ సీఈవోగా ఉన్న జాక్ డోర్సీ వైదొలిగడంతో, అతని స్థానంలో భారత్ కు చెందిన పరాగ్ అగర్వాల్ ట్విటర్ కొత్త సీఈవోగా పదవీభాద్యతలు చేపట్టారు. ఇ ప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం వంటి దిగ్గజ కంపెనీలకు మన భారతీయులే సీఈఓలుగా ఉండగా, ఇప్పుడు మరో అంతర్జాతీయ టెక్ సంస్థ ట్విటర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ […]
టెక్ ప్రపంచంలో భారతీయుల హవా కొనసాగుతోంది. దిగ్గజ కంపెనీలను ముందుకి నడపడానికి భారతీయులకి సత్తా ఉందని భారతీయ మేధావులు ఋజువు చేస్తున్నారు. గూగుల్ కి ఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ కి ఓ సత్యనాదెళ్ల.. ఇప్పుడు ట్విట్టర్ కి ఓ పరాగ్ అగర్వాల్! అవును నిజమే.. ఇప్పుడు ట్విట్టర్ కొత్త సీఈఓగా ఓ భారతీయుడు నియమితుడయ్యాడు. ఇది దేశం గర్వించతగ్గ విషయం. కానీ.., ఈ ప్రయాణం ఓ ప్రస్థానంగా మారడం వెనుక, ఈ ఉద్యోగం ఒక జాతి […]