ఎన్ఎస్ఈ (జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్) మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణ నివాసంపై గురువారం ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ఒక హిమాలయ యోగి ఆమెపై ప్రభావం చూపారన్న అంశం ఇప్పుడు స్టాక్ మార్కెట్లలో చర్చనీయాంశంగా మారింది. యోగితో ఆమె పంచుకున్న వ్యక్తిగత సంభాషణలు ఇటీవల బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఎన్ఎస్ఈకి సంబంధించిన అత్యంత కీలక, రహస్య సమాచారాన్ని ఆమె..యోగితో పంచుకున్నట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ […]
బిజినెస్ డెస్క్– షేర్ మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి దాదాపు అందరికి తెలిసిందే. చాలా మంది షేర్ మార్కెట్ లో డబ్బులు పెడుతుంటారు. ఐతే స్టాక్ మార్కెట్ లో కొంత మంది డబ్బులు సంపాదిస్తే, మరి కొంత మంది డబ్బులు పోగొట్టుకుంటారు. షేర్ మార్కెట్ లాభాలతో పాటు నష్టాలు కూడా వస్తుంటాయి. అందుకే స్టాక్ మార్కెట్ లో రిస్క్ ఎక్కువగా ఉంటుందని తెలుసుకోవాలి. ఇక స్టాక్ మార్కెట్లో […]
బిజినెస్ డెస్క్- దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభి, లాభాల్లో ముగిశాయి. నిన్న పైకి ఎగబాకిన సెన్సెక్స్ నేడు మరింతగా ఎగసి ఏకంగా 50 వేల మార్కును దాటింది. అటు నిఫ్టీ సైతం 15 వేల పాయింట్లను దాటింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూలతలు, దేశంలో రోజువారీ కరోనా కేసులు తగ్గుతుండడం, డీఆర్ డీఓ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సంయుక్తంగా విడుదల చేసిన 2డీజీ ఔషధం వంటి పరిణామాలు స్టాక్ మార్కెట్కు కలిసి వచ్చినట్లు […]